దొంగల హల్చల్
సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగలను అడ్డగించి పట్టుకోవడానికి గ్రామస్తులు వెంబడించినప్పటికీ తప్పించుకున్నారు. ఈ క్రమంలో దిగ్వాల్ కు...
స్పా సెంటర్ మాటున
హైదరాబాద్ : నగరంలో మరోసారి హైటెక్ వ్యభిచారం వెలుగు చూసింది. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై కేపీహెచ్బీ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ దందాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టుచేసి రిమాండ్కు...
లోన్ యాప్ కేసులో తీగ లాగితే.. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
ఇన్స్టంట్ లోన్యాప్ కేసులో చిక్కిన నిందితుల్లో చైనీయులపాటు కొంతమంది భారతీయులు ఉన్నారు. అయితే ఒకరిద్దరు చైనీయులు పోలీసులకు చిక్కగా… 25కి పైగా భారతీయులు ఇప్పటి వరకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు చిక్కారు. ఇప్పటి...
వారం రోజుల క్రితం కూతురు పెళ్లి… అంతలోనే
హైదరాబాద్: కూతురు పెళ్లి జరిపిన వారం రోజుల వ్యవధిలో వారి ఇంట్లో విశాద చాయలు అలుముకున్నాయి. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతులు...
ఆస్తి కోసం అన్న తో సహా ముగ్గురి హత్య
వరంగల్: వరంగల్ ఎల్బీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలోఅన్న కుటుంబం పైనే తమ్ముడు. అతని అనుచరులు కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దాడిలో గాయపడ్డ అన్న...
టిఫిన్ సెంటర్ లో ఏసీబీ రైడ్స్
Hyderabadజీహెచ్ఎంసి పరిధిలోని kapra మున్సిపల్ కార్యాలయంలో de గా పనిచేసే మహాలక్ష్మి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు పడింది. మల్లాపూర్ చౌరస్తాలో స్వాతి టిఫిన్ సెంటర్ లో డబ్బులు...
ఏపీ డీజీపీ పేరిట.. ట్విటర్లో నకిలీ ఖాతా!
విజయవాడ: ఏ పీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కూ సైబర్ నేరగాళ్ల బాధ తప్పలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్’ పేరిట ట్విటర్లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు....
భారీగా పట్టుబడ్డ గంజాయి
పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. లారీల్లో తనిఖీలు నిర్వహించగా లోపల 800 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి తో...
పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారా?
లాక్ డౌన్ నియమాలు... ఈ పాస్ ల వివరాలు
అమరావతి: పొరుగు రాష్ట్రాలలో ఈపాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.
పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు...
భార్యాభర్తలకు ఎంత కష్టంఊళ్లో అప్పులు.. నగరంలో తిప్పలువారి గోడును బయటకు తెచ్చిన ఇమ్రాన్వైరల్గా మారడంతో...
హైదరాబాద్: ఉన్న ఊళ్లో అప్పులు పెరిగాయి.. నగరానికి వలస వచ్చి స్కూల్ బస్సు నడుపుకుంటున్నాడు. ఏడాదికి పైగా స్కూళ్లు మూతబడటంతో అక్కడా ఉపాధి కరువైంది. తనకు వచ్చిన డ్రైవింగ్ నైపుణ్యంతో అద్దెకు తీసుకున్న...