Sunday, April 28, 2024

అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత‌

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు:
గండిపేట మండలం నెక్నాంపూర్‌లో దేవాదాయ శాఖ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య చేపట్టిన దేవాదాయ శాఖాధికారులు శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని క బ్జా చేసిన ఓ రియల్టర్‌ ఆ భూమిలో ప్రహారీ గోడలు నిర్మించాడు. వాటిని అమ్మకానికి కూడా పెట్టాడు. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles